Exclusive

Publication

Byline

ఓటీటీలోకి వచ్చిన పది రోజుల్లోపే టీవీలోకి.. ముగ్గురు హీరోల యాక్షన్ థ్రిల్లర్ వరల్డ్ టీవీ ప్రీమియర్ డేట్ ఇదే

Hyderabad, జూలై 24 -- ముగ్గురు హీరోలు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ నటించిన భైరవం మూవీ టీవీలోకి వచ్చేస్తోంది. మే 30న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా రెండు నెలల్లోపే టీవీ ప్రీమియర్ కా... Read More


ఇద్దరు హీరోయిన్లతో సన్నీ లియోన్ భారీ బడ్జెట్ ఐటమ్ సాంగ్.. త్రిముఖ నుంచి 'గిప్పా గిప్పా'.. 10 మందికిపైగా సెలబ్రిటీలు!

Hyderabad, జూలై 24 -- అఖీరా డ్రీమ్ క్రియేషన్స్ బ్యానర్‌పై కృష్ణ మోహన్, శ్రీవల్లి సమర్పణ లో యోగేష్ కల్లే నిర్మించిన లేటెస్ట్ మూవీ త్రిముఖ. ఈ సినిమాలో అడల్ట్ స్టార్ సన్నీ లియోన్, యోగేష్ కల్లే, ఆకృతి అగర... Read More


ఆగస్టు 3న ఆశ్లేష నక్షత్రంలోకి సూర్యుడు, మూడు రాశులకు బోలెడు లాభాలు.. డబ్బు, ప్రమోషన్లు, సంతోషంతో పాటు ఎన్నో!

Hyderabad, జూలై 24 -- గ్రహాలు కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. గ్రహాలకు రాజు సూర్యుడు ప్రతి నెల ఒక రాశి నుంచి రాశికి మారుతూ ఉంటాడు. అదేవిధంగా నక్షత్ర సంచారం కూడా చేస్తాడు. ... Read More


16 సార్లు జరిగిన ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో నాలుగుసార్లు ఏకగ్రీవం.. ఎప్పుడెప్పుడు?!

భారతదేశం, జూలై 24 -- భారతదేశంలో ఇప్పటిదాకా 16సార్లు ఉప రాష్ట్రపతి ఎన్నికలు జరిగాయి. అందులో 12సార్లు అభ్యర్థులు పోటీ పడ్డారు. నాలుగుసార్లు మాత్రం ఏకగ్రీవం జరిగింది. ఆ వివరాలేంటో చూద్దాం.. 1952 నుండి 1... Read More


రోజూ 7,000 అడుగులు నడిస్తే డెత్ రిస్క్ 47% తగ్గుతుందంటున్న తాజా అధ్యయనం

భారతదేశం, జూలై 24 -- మీరు రోజూ ఎన్ని అడుగులు నడుస్తున్నారు? రోజుకు కేవలం 7,000 అడుగులు నడవడం వల్ల డెత్ రిస్క్ 47 శాతం వరకు తగ్గించుకోవచ్చని 'ది లాన్సెట్ పబ్లిక్ హెల్త్' జర్నల్‌లో ప్రచురితమైన ఒక సమగ్ర ... Read More


పవన్ కల్యాణ్ బ్యానర్‌ను పీకేసిన కన్నడ కార్యకర్తలు.. థియేటర్ వద్ద ఉద్రిక్తత.. అభిమానులతో ఘర్షణ.. వీడియో వైరల్

Hyderabad, జూలై 24 -- పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నటించిన లేటెస్ట్ పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ సినిమా హరి హర వీరమల్లు. క్రిష్ జాగర్లమూడి, ఏఎమ్ జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించిన... Read More


పంచ జ్యోతిర్లింగ దర్శనం..! సికింద్రాబాద్ నుంచి కొత్త టూర్ ప్యాకేజీ, మీకోసమే ఈ స్పెషల్ ట్రైన్..!

Telangana,hyderabad, జూలై 24 -- శ్రావణ మాసం వేళ టూరిస్టుల కోసం ఐఆర్‌సీటీసీ టూరిజం మరో కొత్త ప్యాకేజీని తీసుకొచ్చింది. 'అంబేడ్కర్ యాత్ర పంచ జ్యోతిర్లింగ దర్శనం' పేరుతో సికింద్రాబాద్ నుంచి ఆపరేట్ చేయనుం... Read More


చైనా సరిహద్దు సమీపంలో 50 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానం మిస్సింగ్!

భారతదేశం, జూలై 24 -- అంగారా ఎయిర్‌లైన్స్‌కు చెందిన 50 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానం అదృశ్యమైంది. తూర్పు అముర్ ప్రాంతంలో రష్యన్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ విమానంతో సంబంధాలు తెగిపోయాయని రష్యన్ అధికారి... Read More


చైనా సరిహద్దు సమీపంలో కుప్పకూలిన 49 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానం

భారతదేశం, జూలై 24 -- అంగారా ఎయిర్‌లైన్స్‌కు చెందిన 49 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానం కుప్పకూలింది. తూర్పు అముర్ ప్రాంతంలో రష్యన్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ విమానంతో మెుదట సంబంధాలు తెగిపోయాయని రష్యన్ ... Read More


విశాఖకు మరో 4 కొత్త కంపెనీలు - భారీగా పెట్టుబడులు, 50 వేల ఉద్యోగావకాశాలు..!

Andhrapradesh, జూలై 24 -- ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం గట్టి ప్రయత్నాలు చేస్తోంది. 20 లక్షల ఉద్యోగాల కల్పనపై మంత్రివర్గ ఉప సంఘం చైర్మన్‌గా ఉన్న నారా లోకేష్... మంత్రివర్గ... Read More